ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సింగారెడ్డిపల్లి లో పింఛన్ల పంపిణీ

సింగారెడ్డిపల్లి లో పింఛన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి , టీడీపీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి  ఆదేశాలు మేరకు ఒకటవ తేదీ తెల్లవారు జామున పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్
కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తో టీడీపీ యువ నాయకుడు మదన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!