మదనపల్లి (ప్రజాసీమ)
ఇన్చార్జ్ మంత్రిని కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ
అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
RELATED ARTICLES

