ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

BUSINESS

అమరావతి రాజధాని కావడం శుభపరిణామం

0
రాజంపేట(ప్రజా సీమ) అమరావతి రాజధాని కావడం ఆంధ్రరాష్ట్రానికి శుభ పరిణామం, రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా అవ్వడం ఆంధ్ర రాష్ట్రానికి శుభ పరిణామం, రాష్ట్ర భవిష్యత్ ప్రదాత ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ...

సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన శనివారపు మోహన్ రెడ్డి

0
 సిద్ధవటం (ప్రజా సీమ )రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబును రాయచోటి తన కార్యాలయము నందు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా...

కొమ్మివారిపల్లి అరుంధతి వాడ లో టిడిపి సంబరాలు

0
 రాజంపేట (ప్రజాసీమ)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా లోక్సభలో బిల్లు ఆమోదం తెలిపినందుకుగాను, రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశానుసారం కొమ్మివారిపల్లి అరుంధతి వాడలో టిడిపి సీనియర్ నాయకులు...

నకిలీ విలేఖర్లకు చెక్; ప్రెస్ స్టిక్కర్లను ఆవిష్కరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ

0
మదనపల్లి,(ప్రజా సీమ) నకిలీ విలేఖరుల అడ్డుకట్టకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నిజమైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు, జిల్లా ఎస్పీ ధీరజ్...

మాధవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

0
 సిద్ధవటం ( ప్రజా సీమ )సిద్ధవటం మండలం మాధవరం గ్రామపంచాయతీ మాధవరం గ్రామంలో బుధవారం ఉదయం తెల్లవారకముందే పేదలకు ఎన్టీఆర్ వితంతు వికలాంగులు పింఛన్ భరోసా కార్యక్రమంలో రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ డాక్టర్...
error: Content is protected !!