ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ

ఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ

📰 Generate e-Paper Clip

అమరావతి

నేటి పత్రిక ప్రజాసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు సమాచారం.

ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఈ మార్చి నెలాఖరులోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఎండల తీవ్రతతో పాటు గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!