విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యములో జరిగిన భజనాకార్యక్రమములో
రైల్వేకోడూరు న్యూస్
రైల్వే కోడూరు లో కొత్తకోడూరు లో వెలసిన ఆదిశంకరాచార్యుల వారి దేవస్థానము నందు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యములో జరిగిన భజనాకార్యక్రమములో పాల్గొన్న భోలాశంకర్ అధ్యక్షుడు మందలనాగేంద్ర. అంగరంగవైభవంగా జరిగిన భజనా కార్యక్రమములో పాల్గొన్న 150 మంది భక్తులకు అల్పాహారం అందించి భక్తిని చాటుకున్న భోళా శంకర్ సేవాసమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర. చెన్నంశెట్టి రమేష్ రత్తయ్య బుడిగి.శివయ్య. ఎన్.ఆంజనేయులు బి.నాగరాజు ల్.గంగయ్య మహంకాళి సుబ్రహ్మణ్యం ఎన్.కుమార్ పి.సుబ్బరాయుడు వి.శివకుమార్ ఎస్.శంకర్ కె.సుబ్బారావు నర్జాల.నిరమలమ్మ సోడిశెట్టి లత ఎస్.నళిని మొదలవారు పాల్గొన్నారు.